మృత దేహానికి నివాళులర్పించిన తీగల కరుణాకర్ రావు
Views: 186
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
మండలం లోని మగ్దూం తండా గ్రామంలో మంగళవారం బానోత్ శంకర్ నాయక్ మరణించగా విషయం తెలుసుకొని వారి మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పిఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments