తోకల హృతిక్ రెడ్డి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన నాయకులు 

తోకల హృతిక్ రెడ్డి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన నాయకులు 

చిల్పూర్,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బిజెపి జనగామ జిల్లా అధికార ప్రతినిధి తోకల సంపత్ రెడ్డి కుమారుడు తోకల హృతిక్ రెడ్డి గత నెల 30న జర్మనీలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. హృతిక్ రెడ్డి మృతదేహం ఈ రోజు ఉదయం స్వగ్రామానికి చేరుకోగా, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.

హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ్ నాయక్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బిజెపి మాజీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, బిజెపి జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, స్టేషన్ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల వెంకటరమణ గౌడ్, జఫర్గడ్డ్ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకుడు గుగ్గులోత్ మధు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ తౌటిరెడ్డిరాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. IMG-20260124-WA0018

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.