డీజిల్ కాలనీ ఆలయం ముందు ముగ్గుల పోటీలు 

డీజిల్ కాలనీ ఆలయం ముందు ముగ్గుల పోటీలు 
ఆలయం ముందు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్న నిర్వాహకులు

 కాజీపేట్ జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు) 

వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్టప్రభుత్వ మాజీ చీప్ విప్ శ్రీ దాస్యం వినాయభాస్కర్ ఆదేశానుసరం సోమవారం జిహెచ్ఎంసి పరిధిలోని 47వ డివిజన్  డీజీల్ కాలనీ అభిఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో   సంక్రాంతి పండుగ పురస్కరించుకొని  సంక్రాంతి సంబరాల మొగుల పోటీలు  నిర్వహించడం జరిగినది. గెలుపొందిన వారికీ బహుమతులు అందించడం జరిగినది.ఇట్టి కార్యక్రమం లో  స్థానిక  47 వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు, 58వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, 47వ డివిజన్ మహిళ అధ్యక్షులు పూర్ణిమ జాసేఫ్,49వ డివిజన్ అధ్యక్షులు. రజిత, ఎర్ర కవిత, బి ఆర్ ఎస్  పార్టీ నాయకులు నార్లగిరి రమేష్, బంగారు నవీన్, తాండమళ్ళ వేణు, నయీమ్ జుబేర్, ఆఫ్జాల్, రాబోర్ట్, సునంద్, కాళేశ్వరం శ్రీకాంత్, కందుకురి విజయ్,జన్ను శంకర్, అయాన్ జుబేర్, లతోపాటుస్థానిక ప్రజలు పాల్గున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
  కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రేవంతన్న సర్కార్ గృహజ్యోతి పథకంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు
స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూల మాల వేసిన
సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి రాంబాబును పరామర్శించిన.!