ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన గట్టు మన్యం

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన గట్టు మన్యం

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంను వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి గట్టు మన్నెం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదు మసాబ్ ట్యాంక్ లో తన ఛాంబర్ లో, మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎమ్మార్పీఎస్ కేశపోగు కేశవులు మాదిగ, వీరపాగ కరుణాకర్ మాదిగ గారు, జంగమయ్య పల్లి కొమ్ము పవన్ కుమార్ మాదిగ, బలిజపల్లి తూడుకుర్తి రాధాకృష్ణ, తదితరులు కలవడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .