ROR చట్టం ముసాయిదాపై మంత్రి పొంగులేటి భేటీ

ROR చట్టం ముసాయిదాపై మంత్రి పొంగులేటి భేటీ

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* తెలంగాణలో ఆర్వోఆర్‌ చట్టం ముసాయిదాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

* దీనిపై కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ముసాయిదాపై బహిరంగ చర్చలు నిర్వహించాలని సూచించారు. 

* ఈనెల 23, 24 తేదీల్లో బహిరంగ సభలు పెట్టాలని మంత్రి ఆదేశించారు.

* రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలతో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, విశ్రాంత రెవెన్యూ అధికారులతో చర్చించాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .