లంబాడిల ఐక్య వేదిక యూత్ వింగ్ జిల్లా ఇంచార్జ్ గా తిరుపతి నాయక్ 

లంబాడిల ఐక్య వేదిక యూత్ వింగ్ జిల్లా ఇంచార్జ్ గా తిరుపతి నాయక్ 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:de28e23a-cb5b-4f29-a965-8d34d6fd03a9

 హన్మకొండలోని  గుండ్ల సింగారం ఇంద్రమ్మ కాలనీకి చెందిన  కరంటోత్ తిరుపతి నాయక్ ను  లంబాడీ లైవ్ ఐక్యవేదిక హనుమకొండ జిల్లా యూత్ వింగ్ ఇంచార్జి గా నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతి నాయక్ కు నియమాక పత్రాన్ని అందజేశారు.అనంతరం పదవి రావడానికి సహకరించిన వారికీ,వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, స్టేట్ చీప్ కోఆర్డినేటర్  గుగులోతు రమేష్ నాయక్,లంబాడీల ఐక్య వేదిక లైవ్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్, వీరస్వామి బాణోతు రవీందర్ నాయక్, భూక్యా మోహన్, అజ్మీరా వెంకటేష్, స్టేట్ నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా తిరుపతి  కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో డిస్టీక్ లెవెల్ లో యూత్ వింగ్ ఇంచార్జి  నియమించడం చాలా సంతోషంగా ఉందని, మా బంజారా ముద్దుబిడ్డలకు ఎలాంటి సమస్యలు ఎదురైన ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .