విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు
Views: 77
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
డిఎస్సి-2024 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం పొంది, జనగామ కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ద్వారా మండలానికి కేటాయించబడిన 9 మంది ఉపాధ్యాయులు మండల కేంద్రంలోని ఎంఆర్సి భవనంలో బుధవారం ఎంఈఓ వద్ద రిపోర్ట్ చేసి, మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో జాయిన్ అవ్వడం జరిగిందీ. వారికి పీఆర్టియూ టీఎస్ మండల శాఖ పక్షాన కె. సీతారామయ్య శుభాకాంక్షలుతెలిపారు.విధుల్లో చేరిన వారిలో గీత , రేణుక,రాజు, శ్రీధర్, రాంబాబు, కావ్య, స్రవంతి,విజయ, శ్రీలత దేవి ఉన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments