అమిత్ షా దిష్టిబొమ్మ దహనం 

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం 

స్టేషన్ ఘనపూర్ తెలంగాణ ముచ్చట్లు

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి రాజారపురత్నం ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కార్యదర్శి రెంటాల దేవా సీనియర్  నాయకులు బట్టు మల్లయ్య పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక ఉన్నతమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని పలుమార్లు అవమానించడం సరైన పద్ధతి కాదని రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెప్తామని బిజెపి నాయకులను హెచ్చరించారు. హోం మంత్రిగా ఉండి అంబేద్కర్ ని అవమానించినందుకు దేశ ప్రజలకు అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఈ పోరాటాలు ఈతెలంగాణరాష్ట్రాల్లోఉదృతంచేస్తామనిహెచ్చరించారు బిజెపి మతోన్మాద రాజకీయ నాయకుల్లారా ఇప్పటికైనా కళ్లు తెరిచి మత పిచ్చిలో ఉండకుండా ప్రపంచ దేశాలలో గౌరవించబడుతున్న మన భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించడం సరికాదని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేష్ ధర్మసాగర్ మండల సహకార దర్శి రాజారపు దేవన్న హసన్పర్తి మండల ఉపాధ్యక్షులు బోడిగే కమలాకర్ కొట్టే ప్రభాకర్ రాజారపు శీను జకరయ్య డిహెచ్పిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .