కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిళ్ల వేలం

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిళ్ల వేలం

కుషాయిగూడ, జనవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో ద్వారా పంపించి గడువు మించిపోయినప్పటికీ తీసుకెళ్లని పార్సిళ్లను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు.ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుషాయిగూడ ఆర్టీసీ డిపో గేటు ఆవరణలో ఈ వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేలంలో పాల్గొని, గడువు మించిన కార్గో పార్సిళ్లను పొందవచ్చని డిపో మేనేజర్ సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .