కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిళ్ల వేలం
Views: 28
On
కుషాయిగూడ, జనవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో ద్వారా పంపించి గడువు మించిపోయినప్పటికీ తీసుకెళ్లని పార్సిళ్లను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు.ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుషాయిగూడ ఆర్టీసీ డిపో గేటు ఆవరణలో ఈ వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేలంలో పాల్గొని, గడువు మించిన కార్గో పార్సిళ్లను పొందవచ్చని డిపో మేనేజర్ సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments