దశదిన కర్మల్లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకుడు సోయం వీరభద్రం.

దశదిన కర్మల్లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకుడు సోయం వీరభద్రం.

దమ్మపేట, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వరావుపేట నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు సోయం వీరభద్రం గురువారం దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో నిర్వహించిన నల్లపు సుబ్బారావు దశదిన కర్మకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన సుబ్బారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.

కార్యక్రమంలో దమ్మపేట మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు దొడ్డా రమేష్, పార్టీ సీనియర్ నాయకులు గాజుబోయిన ఏసుబాబు, కోర్సా వెంకటేష్, నల్లపు నాగేంద్రరావు, తిరువీధుల ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .