ధూప దీప నైవేద్య అర్చక సంఘం కార్తీక వనసమారాధన

ధూప దీప నైవేద్య అర్చక సంఘం కార్తీక వనసమారాధన

ఖమ్మం బ్యూరో, నవంబర్ 10, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం జిల్లా ధూప దీప నివేదన అర్చక సంఘం కార్తీక వన సమారాధన 12-11-2025 బుధవారం రోజున ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామం లో మామితోటలో నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా డిడిఎన్ సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ,ప్రధాన కార్యదర్శి మరింగంటి భార్గవాచార్యులు,కన్వీనర్/కోశాధికారి అన్నావజ్జల ప్రసాద్ శర్మ సంయుక్త ప్రకటన ద్వార తెలియజేశారు .
ఎర్రుపాలెం మండలం డీడీఎన్ అర్చకుల సహకారంతో నిర్వహించే వన సమారాధనకు జిల్లా లోని డీడీఎన్ అర్చకులందరు కుటుంబ సమేతంగా వచ్చి వన సమారాధనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు 
వన సమారాధనలో  రుద్రాభిషేకం,
సత్యనారాయణ స్వామి అర్చన,సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అర్చకుల పడకలపై అవగాహన అర్చకుల సమస్యలపై చర్చలు అర్చక పెద్దలకు సన్మానం కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు 
అన్ని మండలాల నుండి అర్చకులు పెద్దఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేసారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .