పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు: 

పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్ 2,000 ప్యాడ్లు పంపిణీ చేశారు. సత్తుపల్లి విద్యాభారతి కళాశాల ఆధ్వర్యంలో సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ ప్యాడ్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మట్టా దయానంద్, విద్యాభారతి కళాశాల చైర్మన్ లింగారెడ్డి, కె.పి.ఆర్ స్కూల్ కరస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారావు, తోట సుజాల రాణి, పద్మ జ్యోతి, కంటే నాగలక్ష్మి, ఉడతనేని అప్పారావు, కమల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .