మండలంలో ఆత్మీయ పలకరింపు పర్యటన చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర 

మండలంలో ఆత్మీయ పలకరింపు పర్యటన చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర 

సత్తుపల్లి, ఆర్ సి, తెలంగాణ ముచ్చట్లు:

 ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని అడసర్లపాడు,కుంచపర్తి గ్రామాలలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఆత్మీయ పలకరింపు పర్యటన చేశారు.రావి జయకృష్ణ సోదరుడు రావి వెంకట్రామన్ వివాహ కార్యక్రమానికి సండ్ర హాజరై ఆశ్వీరదించారు.సండ్రతో పాటు మద్దిరెడ్డి పుల్లారెడ్డి,రావి వెంకటేశ్వరరావు,శివ,వల్లభనేని సత్యనారాయణ,వల్లభనేని వెంకటేశ్వరరావు, సూరిబాబు,కొరకప్పు వెంకటేశ్వరావు,వల్లభనేని చిట్టిబాబు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .