1.5 లక్షల విలువైన బంగారం,వెండి ఆభరణాలు దొంగలింపు 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

రూ.1.5 లక్షల విలువైన బంగారం,వెండి ఆభరణాలు దొంగలించబడిన ఘటన మంగళవారం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే ..రాంపూర్ గ్రామానికి చెందిన ఆబోతు లక్ష్మి,ఆమె భర్త రాములు తమ ఇంటికి తాళం వేసి మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో కూలి పనికి వెళ్ళిపోయారు.సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు తిరిగి ఇంటికి వచ్చిన లక్ష్మి,ఇంటి తాళం పగలగొట్టి, మూడు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు దొంగిలించబడ్డాయని గుర్తించారు.దొంగలించిన  ఆభరణాల విలువ సుమారు రూ.1,50,000 లుగా ఉంటుందని సమాచారం.ఈ ఘటనపై ఆబోతు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా,వారు వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .