ఘనంగా విజయ గణపతి దుర్గామాత ఆలయ వార్షికోత్సవం

ఘనంగా విజయ గణపతి దుర్గామాత ఆలయ వార్షికోత్సవం

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
గంగారం గ్రామంలోని విజయ గణపతి దుర్గామాత ఆలయం 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని పూజించారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందించేందుకు దోహదపడతాయి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దాసరి వెంకటరామి రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారంతా సంయుక్తంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.IMG-20241230-WA0033

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .