ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు..

 కాజిపేట్ బాపూజీ నగర్ లోని పోచమ్మ గుడి సమీపం లో  తేజోమయి మాల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆ సంఘ సభ్యులు మాట్లాడుతూ మహిళలతోపాటు బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య అందించాలని, పోరాట స్ఫూర్తిని చాటిన మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని పలువురు కొనియాడారు. ఆమె చూపిన మార్గం సదా ఆచరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  కోశాధికారి పప్పుల గోవర్ధన్, ముఖ్య సలహాదారులు కొండ్ర నర్సింగ్ రావు, బోయిని వెంకట్రావు, తండమల్ల వేణు, పరుష వెంకటరాజు, శేఖర్ బాచి, రాజేష్, మధ్యల కార్తీక్, బరాబరిశ్రీకాంత్ లతోపాటు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .