జర్నలిస్టు తోటా కిరణ్ విజయపతాకం ఎగురవేసారు!
Views: 25
On
సత్తుపల్లి, ఆగస్టు 22(తెలంగాణ ముచ్చట్లు):
కాకతీయ యూనివర్సిటీ లా ఫైనల్ ఇయర్ ఫలితాల్లో జర్నలిస్టు తోట కిరణ్ అద్భుత ఫలితాలను సాధించారు. ఫస్ట్ క్లాస్తో మెరిసిన ఆయన, చదువులోనూ ప్రతిభ చూపుతూ మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకున్నారు.
ప్రజలకు నిజాన్ని అందించే జర్నలిజం వృత్తిలో ఇప్పటికే గుర్తింపు పొందిన తోట కిరణ్, ఇప్పుడు న్యాయరంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సామాజిక న్యాయం కోసం కలం పట్టిన ఆయన, ఇకపై చట్టం చేతిలోనూ సమాన న్యాయం కోసం పోరాడతారని సన్నిహితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఆయన విజయాన్ని హర్షాతిరేకాలతో ఆహ్వానించారు. కష్టపడి సాధించిన ఈ విజయమే రాబోయే గొప్ప భవిష్యత్తుకు పునాది అని ప్రశంసించారు. జర్నలిజం, న్యాయరంగం రెండింటిలోనూ తోట కిరణ్ అగ్రగామిగా ఎదగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments