ఇవాళ్టి నుంచి పూరీ శ్రీక్షేత్రంలో కార్తిక సేవలు!

ఇవాళ్టి నుంచి పూరీ శ్రీక్షేత్రంలో కార్తిక సేవలు!

డెస్క్,తెలంగాణ ముచ్చట్లు :

* విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో ఇవాళ్టి నుంచి కార్తిక సేవలు ప్రారంభంకానున్నాయి.

* 25 రోజులపాటు రాధాదామోదరుని రూపంలో జగన్నాథుడు దర్శనమిస్తాడు.

* కార్తిక శుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పూరీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

* దీన్ని దృష్టిలో పెట్టుకున్న యంత్రాంగం రెండు ద్వారాల మీదుగా స్వామి దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.

•ఈ నిబంధన ఇవాళ్టి నుంచి కట్టుదిట్టంగా అమలు కానుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .