దేవాలయాలను సందర్శించిన కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
Views: 16
On
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారి ఆలయం, వేయి స్తంబాల దేవాలయం, ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు శాలువాతో ఆయనకు సత్కారం చేసి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం భక్తి భావనతో కూడిన వాతావరణంలో సాగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments