ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జయంతి లాల్‌కు  ఎల్ఓసీ అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జయంతి లాల్‌కు  ఎల్ఓసీ అందజేత

మల్కాజిగిరి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి డివిజన్ రాధాకృష్ణ నగర్ కాలనీకి చెందిన జయంతి లాల్ అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం చేసిన వినతి మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2,00,000 విలువైన ఎల్ఓసీ మంజూరైంది.శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమోదం పొందిన ఎల్ఓసీని ఆయన, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్‌తో కలిసి బోయిన్‌పల్లి క్యాంప్ ఆఫీసులో బాధితుడికి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “సీఎం సహాయనిధి నిరుపేద లు, ఆర్థికంగా బలహీనులైన ప్రజలకు అనారోగ్య సమయం లో ఆపన్న హస్తంలా సహాయం చేస్తోంది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.ఎల్ఓసీ అందుకున్న జయంతి లాల్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, చిన్న యాదవ్, నవీన్, మధుసూదన్ రెడ్డి, శివ గౌడ్, సుమన్ గౌడ్, సుమన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .