కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ ను కలిసిన మల్లవరం రైతులు

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ ను కలిసిన మల్లవరం రైతులు

ఖమ్మం బ్యూరో, ఆగస్టు 21 (తెలంగాణ ముచ్చట్లు)

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా  దయానంద్ ను  తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన రైతులు పూనాటి కోటేశ్వరరావు, పుప్పాల శివరామకృష్ణ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయనకు వినతిపత్రం అందించారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రోడ్లు,  కల్వర్టులు  నిర్మించాలని, సుమారు ఒక కోటి 14 లక్షల ఎస్టిమేషన్ పత్రాన్ని ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం అందించామని, దీంతో ఆయన  సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మల్లవరం గ్రామ రైతులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .