నూతన వధువును ఆశీర్వదించిన మంత్రి ,ఎంపీ
Views: 15
On
ఖమ్మం బ్యూరో, నవంబర్ 26, తెలంగాణ ముచ్చట్లు;
కూసుమంచి మండల కేంద్రానికి చెందిన వెలుగు రిపోర్టర్ అంతోటి రాము- సరిత దంపతుల ప్రధమ కుమార్తె మేఘన జాయ్స్ ప్రధాన కార్యక్రమం కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎం,పీ రామసాయం రఘురాం రెడ్డి హాజరై నూతన వధువును ఆశీర్వదిం చారు .అలాగే పట్టు వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్ర మంలో సి డి సి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ,మాజీ సర్పంచ్ బజ్జురి వెంకటరెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి ఆఫీసుద్దీన్, రమేష్ రెడ్డి, భానోత్ శ్రీను ,అంతోటి వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments