నేడు.. జిల్లాలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పర్యటన
Views: 18
On
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించమన్నారు. ఉదయం 9 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు, శుభకార్యాలకు హాజరవుతారు. ఈ మేరకు నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం ఓ ప్రకటన విడుదలైంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments