రైతుల కోసం ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
Views: 3
On
వేలేరు, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలోని మల్లికుదుర్ల, సోడాషాపల్లి, గుండ్లసాగర్, శాలపల్లి, పీచర గ్రామాల్లో శుక్రవారం రోజున రైతులకు మద్దతుగా ఐకేపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాలకు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ముఖ్య అతిథులుగా హాజరై కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా వారికి మేలు జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అధికారులు, ఐకేపి సెంటర్ నిర్వాహకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Apr 2026 22:14:04
ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమని, వాటికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్...


Comments