పాపక్కపల్లి మత్స్య సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.

నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక .

పాపక్కపల్లి మత్స్య సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండలం పాపక్కపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు ఎన్నికల అధికారి నాగుల మనోజ్ తెలిపారు. ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షుడిగా పంజ రమేష్, ఉపాధ్యక్షుడిగా పుట్టకొక్కుల రమేష్, కార్యదర్శిగా పుట్టకొక్కుల రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. సభ్యుల ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గం ఎంపిక కావడం సంఘంలో ఐక్యతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధి కోసం కృషి చేయాలని, మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి మెరుగుదల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారి ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాలేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కుట్రలు విఫలం కాలేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కుట్రలు విఫలం
ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):   కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమని, వాటికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్...
రైతుల కోసం ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
వడదెబ్బ నివారణకు అవగాహన పోస్టర్ ఆవిష్కరణ.
పాపక్కపల్లి మత్స్య సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.
ఆత్మబలిదానాలు వద్దు .
ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు
నిరుపేద గిరిజన మహిళ కుటుంబానికి చేయుత.