మృతునికి నివాళులర్పించిన పిఏసీఎస్ చైర్మన్
Views: 115
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
మండలం లోని ఓబులపూర్ గ్రామంలో ఎంపెల్లి కృష్ణమూర్తి (47) మరణించగా బుధవారం పిఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు అతని మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి, కుటుంబం సభ్యులను పరామర్శించి, రూ 5000 ఆర్థిక సాయంగా అందజేసారు.అదే విధంగా రైతు భిమా త్వరలో అందేలా వ్యవసాయ విస్తరణ అధికారితో మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments