బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి 

బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి 

కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:

 ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా డివిజన్ లో సైనిక్ పూరి లో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ ప్రారంభించారు.బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ నిర్వాహకులు  ప్రీతమ్,  మందుముల పరమేశ్వర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.WhatsApp Image 2025-08-07 at 7.53.10 PM
ఈ సందర్బంగా  మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా  సేవలందిస్తూ బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ మంచి వృద్ధి సాధించాలన్నారు.నిర్వాహకులు 
 ప్రీతమ్ కి శుభాకాంక్షలు తెలిపారు పరమేశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆకారపు అరుణ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు  పోలెపాక అంజయ్య , రాయని ఉదయ్ కిరణ్, సురేష్, జెమిని, మల్లేష్, రాజు, అనిల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .