శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పరమేశ్వర్ రెడ్డి

దుఃఖంలో కుటుంబ సభ్యులకు ఓదార్పు

శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పరమేశ్వర్ రెడ్డి

-ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

-కాంగ్రెస్ నేతలతో కలిసి పరామర్శ

-వ్యక్తిగత సహాయం అందిస్తానని భరోసా

ఉప్పల్,ఆగస్టు19(తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పరామర్శించారు.

మంగళవారం ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది ఆగి రెడ్డి, ఆకారపు అరుణ్, కంది శ్రవణ్ రెడ్డి, లుకాస్, సందీప్, భాస్కర్ తదితరులు కలిసి రామంతాపూర్ శారదా నగర్‌లోని అంజిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. వ్యక్తిగతంగా తాను ఎల్లప్పుడూ సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .