బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సాయి చరణ్ రెడ్డి

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సాయి చరణ్ రెడ్డి

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

ఖిల్లా ఘనపూర్ మండలం, దొంతికుంట తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పత్లావత్ శ్రీను మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయి చరణ్ రెడ్డి  పాత్లవత్ శ్రీను అకాల మరణం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీకి పాత్లవత్ శ్రీను అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
శ్రీను పార్టీ కోసం చేసిన కృషిని గౌరవిస్తూ, సాయి చరణ్ రెడ్డి  ఆయన కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీను చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .