రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బోనకల్ ఎం. జె .పి కళాశాల విద్యార్థి సాయికిరణ్ ఎంపిక....

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బోనకల్ ఎం. జె .పి కళాశాల విద్యార్థి సాయికిరణ్ ఎంపిక....

-ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 7, తెలంగాణ ముచ్చట్లు;

బోనకల్ ఎం జె పి కళాశాల విద్యార్థి అయిన సాయి కిరణ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. మంగళవారం జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి కబడ్డీ పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా ఆర్సిఓ రాంబాబు, ప్రిన్సిపల్ సుష్మ (డిసిఒ) మాట్లాడుతూ కళాశాల విద్యార్థి అని రంగాలలో తమ ప్రతిభతో ముందుండి  రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థిని అభినందించారు. విద్యార్థి అభిరుచులను పరిగణలోకి తీసుకొని వారి ఆసక్తికి తగిన శిక్షణ ఇస్తున్న ఫిజికల్ డైరెక్టర్స్ అయినటువంటి పి. వెంకటేశ్వర్లు, జి.రవి ని కూడా కళాశాల యాజమాన్యం అభినందించడం జరిగింది. కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అయినటువంటి పి. వెంకటేశ్వర్లు ,జి.రవి మాట్లాడుతూ సాయికిరణ్ క్రీడల మీద ఉన్న ఆసక్తి వలన తను తాము చెప్పిన విధంగా క్రీడల పట్ల మేలుకోవాలని నేర్చుకోవడం వల్ల నిరంతరం తను ప్రేమించడం వల్ల ఈ యొక్క విజయాన్ని సాధించగలిగాడని వారు వివరించడం జరిగింది. ఇట్టి విజయాన్ని సాధించినటువంటి సాయికిరణ్ ను కళాశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయిని బృందం కూడా అభినందించడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .