గిరిజన హక్కుల కోసం అంకితమైన శిబు సోరెన్ స్ఫూర్తిగా నిలుస్తారు

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి 

గిరిజన హక్కుల కోసం అంకితమైన శిబు సోరెన్ స్ఫూర్తిగా నిలుస్తారు

జార్ఖండ్,తెలంగాణ ముచ్చట్లు:

దేశం గర్వించదగిన గిరిజన నేత, దిషోం గురు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జార్ఖండ్‌ రామ్‌గఢ్ జిల్లాలోని నమ్రా గ్రామంలో సంప్రదాయ గిరిజన ఆచారాలతో నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా శిబు సోరెన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించారు. జార్ఖండ్ మాత్రమే కాకుండా దేశంలోని గిరిజన, అణగారిన వర్గాల పక్షాన శిబు సోరెన్ బలమైన స్వరం వినిపించారని, ఆయన జీవితం ఆ వర్గాల కోసం అంకితం అయ్యిందని పేర్కొన్నారు. గిరిజన సమాజ ప్రయోజనాల కోసం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.శిబు సోరెన్IMG-20250816-WA0068 కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .