సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా సత్తుపల్లిలో మహిళలకు  ఆటల పోటీలు

సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా సత్తుపల్లిలో మహిళలకు  ఆటల పోటీలు

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:

సింగరేణి దినోత్సవ వేడుకలు-2024 పురస్కరించుకొని సత్తుపల్లిలో మహిళల కోసం ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు. లేడీస్ క్లబ్ సభ్యులకు సత్తుపల్లి గెస్ట్ హౌస్‌లో, ఉద్యోగస్తుల గృహిణులకు పివి నరసింహారావు కాలనీలో ఈ పోటీలు నిర్వహించారు.

పోటీల్లో విజేతలకు డిసెంబర్ 23 సోమవారం ప్రగతి వనంలో జరగనున్న సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొనాలని వారు ఆహ్వానం పలికారు.

ఈ కార్యక్రమంలో ఉష ప్రహ్లాద్, చాముండేశ్వరి నరసింహారావు, విజయ సోమశేఖర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే, సీనియర్ పీఓ జె.వి.ఆర్. ఓ.సి.కే దేవదాస్ కాలనీకి చెందిన ఉద్యోగస్తుల గృహిణులు కూడా పాల్గొనడం విశేషం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .