రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య
Views: 134
On
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లా చిల్పూర్ మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శివునిపల్లి సెయింట్ థామస్ స్కూల్ లోనే పదవ తరగతి చదువుతున్న రాజ్ కుమార్ ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారమిచ్చి తన ఆచూకీ కొరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజకుమార్ స్వగ్రామం జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామం.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments