కార్యదర్శి గా సుంచు సుధాకర్
Views: 19
On
కాజీపేట్ నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
బీసీ ఐక్య సంఘర్షణ సమితి హనుమకొండ జిల్లా కమిటీ కార్యదర్శిగా సుంచు సుధాకర్ ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదునూరి రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా చుంచు సుధాకర్ మాట్లాడుతూ తనకు ఈ కార్యదర్శి పదవి లభించడం తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. బీసీల ఐక్యతకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments