సురేష్ - అఖిల వివాహ మహోత్సవానికి హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి,
Views: 2
On
పెద్దమందడి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో బిఆర్ఎస్ యువనాయకులు పానుగంటి సురేష్, అఖిల వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా వివాహ వేడుకకు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ విలువలు, పరస్పర గౌరవం, ప్రేమతో జీవితాన్ని ముందుకు నడిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Apr 2026 21:59:21
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...


Comments