పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

గాలి కుంటు వ్యాధి నుంచి పశువులను కాపాడుకోవాలి

పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

 

 జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి 
డా. వై రాథాకిషన్ 

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:మండల కేంద్రంలో మండల పశు వైద్యాధికారి డా.సిహెచ్ రజిత ఆద్వర్యంలో గురువారం  ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి డా. వై రాథాకిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం  సిబ్బందికి, రైతులకు పలు సూచనలు చేశారు.వారు మాట్లాడుతూ... కాలానుగుణంగా పశువులకు వచ్చే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే గాలి కుంటు వ్యాధి కారణంగా పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందన్నారు. అదే విధంగా కాడేద్దులు తీవ్ర అస్వస్థతకు గురి అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా. డి సారంగపాణి, వెటర్నరీ అసిస్టెంట్ మంజుల, గోపాల మిత్రలు చిలువేరు నగేష్, రాజు,రైతులు తదితరులు పాల్గొన్నారు

 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .