మొదటి రోజు విజయవంతమైన ద్యానోత్సవం

మొదటి రోజు విజయవంతమైన ద్యానోత్సవం

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో మూడు రోజుల ధ్యాన ఉత్సవం  శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొదటిరోజున ద్యానోత్సవం  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూసుపంచి మాజీ సర్పంచ్ చెన్న మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా కుసుమంచి  ప్రజానీకానికి ఇంత మంచి కార్యక్రమం అందజేస్తున్న హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారిని అభినందించారు. మిగతా రెండు రోజులు జరుగు ధ్యాన ఉత్సవం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం హార్ట్ ఫుల్ నెస్ కోఆర్డినేటర్ టి నరసింహా చారి మాట్లాడుతూ సమగ్ర ఆరోగ్యానికి ద్యానం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్స్ ఏ నరేందర్, కె అనురాధ, ఎన్ కరుణాకర్, వేల్లంపల్లి రాజేంద్రప్రసాద్, ఎం కవిత, బి జ్యోతి, పి అరుణ, మోహన్ మురళీ, గ్రామ పెద్దలు భారీ భద్రం, బోనగిరి రాజేంద్రప్రసాద్, అద్దంకి ఉపేంద్ర చారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-12-20 at 9.59.15 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .