ప్రజల గుండెల్లో నిలిచినవాడే నిజమైన నాయకుడు

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 

ప్రజల గుండెల్లో నిలిచినవాడే నిజమైన నాయకుడు

వనపర్తి,అక్టోబర్3(తెలంగాణ ముచ్చట్లు):

ఉమ్మడి పెబ్బేరు మండల బీఆర్‌ఎస్ ముఖ్యనేతల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిత్యచైతన్యవంతులని, డబ్బు ప్రభావం కంటే సేవాభావమే ఎన్నికల్లో ప్రాధాన్యం సాధిస్తుందని స్పష్టం చేశారు.
“ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నా దే, మీ అభ్యర్థిని మీరే నిర్ణయించండి” అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుడు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .