చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన మహిళ
Views: 15
On
హుజురాబాద్,తెలంగాణ ముచ్చట్లు :
కరీంనగర్ - హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే అబార్షన్ వల్ల చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని మహిళ..
వెంటనే పోలీసులకు, వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన డ్యూటీ డాక్టర్ రమేష్.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments