మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన వాల్మీకి సంఘం సభ్యులు

మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన వాల్మీకి సంఘం సభ్యులు

పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో శుక్రవారం బోయ నాగమ్మ మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న వెల్టూర్ వాల్మీకి మహర్షి సంఘం సభ్యులు వెంటనే స్పందించి, మృతురాలి కుటుంబానికి రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. మృతురాలు నాగమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ భర్త పెద్ద దాసుకు మనోధైర్యం  కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మల్లక్ సురేష్ కుమార్, శ్రీను, బోయ శేఖర్, బోయ కురుమూర్తి, బోయ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .