వనపర్తి జిల్లా 108 అంబులెన్స్ సిబ్బంది నిజాయితీకి అభినందనలు

వనపర్తి జిల్లా 108 అంబులెన్స్ సిబ్బంది నిజాయితీకి అభినందనలు

వనపర్తి,ఆగస్టు20(తెలంగాణముచ్చట్లు)

వనపర్తి 108 అంబులెన్స్ సిబ్బంది తమ నిజాయితీతో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. మంగళవారం రాత్రి రాజు అనే రోగిని వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించిన అనంతరం, బుధవారం ఉదయం వాహనాన్ని శుభ్రం చేస్తుండగా ఒక మొబైల్ ఫోన్ మరియు రూ.2500 నగదు దొరికాయి. అవి రోగి రాజుకు చెందినవని గుర్తించిన వెంటనే, ఆయన్ని సంప్రదించి వాటిని తిరిగి అందజేశారు.ఈ సందర్భంలో సేవా ధర్మాన్ని మాత్రమే కాకుండా నిజాయితీని కాపాడిన అంబులెన్స్ పైలట్ శ్రీనివాసులు  మరియు ఈఎంటి  బుద్వేష్ ను వనపర్తి జిల్లా 108 డిస్ట్రిక్ట్ మేనేజర్ మహబూబ్  అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .