యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బోనాసి క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు 

యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బోనాసి క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు 

జనగాం,తెలంగాణ ముచ్చట్లు:

జనగామ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవలే  నూతనంగా ఎన్నికైన బోనాసి క్రాంతిని పలువురు యువజన సంఘం నాయకులు జనగామ యువజన కాంగ్రెస్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడి నాయకత్వంలో యువజన కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లక్కిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి (స్టేషన్ ఘన్పూర్), శాగంటి మణి (చిల్పూర్),జఫర్ ఘడ్  యువజన కాంగ్రెస్ నాయకులు డానియల్, ప్రతిష్, పాషా, ఉప్పుగంటి రజినీకర్ తదితరులు పాల్గొనారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .