గత పాలకులు తెలంగాణ తల్లిని మరుగున పడేశారు: సిఎం రేవంత్ రెడ్డి
Views: 6
On
హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:
* గత పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు తెలంగాణ తల్లిని మరుగున పడేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
* ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి మాట్లాడారు.
*"నేనే తెలంగాణ అనేలా గత పాలకులు వ్యవహరించారు. డిప్యూటీ సీఎం భట్టి కేరళలో ఉండటం వల్ల హాజరు కాలేకపోయారు. డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం"* అని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments