రైతుల ఖాతాలో రూ.2 లక్షలు జమ - భట్టి

రైతుల ఖాతాలో రూ.2 లక్షలు జమ - భట్టి

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

శుక్రవారం రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు రూ.2 లక్షలు జమ అవుతాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వైరా సభలో ఆయన చెప్పారు. కాగా, మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే 2 విడతల్లో రూ.లక్షన్నర వరకు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రూ.1.50 నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కానుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .