ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి  ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి  ఆత్మహత్య

వేలేరు, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన రేణ శ్రీనివాస్ (52) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాస్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కూలీ పనితో వచ్చే ఆదాయం సరిపోక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.వెంటనే కుమారుడు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .