ఘనంగా గ్యార్మీ ఉత్సవాలు పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి 

ఘనంగా గ్యార్మీ ఉత్సవాలు పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి 

నాచారం, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లోని ఇంద్రనగర్‌లో బుధవారం రాత్రి ఘనంగా గ్యార్మీ ఉత్సవాలు జరిగింది. ఉత్సవాల ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందములు పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఉత్సవాలను అంజద్, కుదుస్ నాయకత్వంలో నిర్వహించగా, స్థానిక ప్రజలు, యువతా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.WhatsApp Image 2025-10-23 at 6.30.34 PM ఉత్సవాల్లో పాల్గొన్న ఇతర ప్రముఖులు శ్రీకాంత్ గౌడ్,వాసునూరి ప్రకాష్ రెడ్డి, జీ కృష్ణ రెడ్డి, మెతుకు శ్రీనివాస్ రెడ్డి, నూతనకంటి రాజు, మహేష్ యాదవ్, కృష్ణ యాదవ్, మామిడాల సంతోష్ రెడ్డి, నెమలి సునీల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గోలి శ్రీనివాస్ రెడ్డి, బాలరాజ్, అబ్రహాం తదితరులు.పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఉత్సవాలు స్థానిక యువతకు సాంస్కృతిక, సామాజిక చైతన్యాన్ని కలిగించే అవకాశంగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుండి తెలుసుకోవడమే రాజకీయ నాయకుల ప్రధాన బాధ్యత అని ఆయన తెలిపారు.ఉత్సవం సాంస్కృతిక కార్యక్రమాలతో నిండినదిగా జరిగింది. నాట్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, ఫోల్ ఆర్ట్ ప్రదర్శనలు ఉత్సవాన్ని మరింత ఆకర్షణీయంగా జరిగాయని అన్నారు.ఈ కార్యక్రమం, నాచారం లోని సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంలో, ప్రజల మధ్య సానుకూల సామూహిక చైతన్యాన్ని సృష్టించడంలో కీలకమైనదిగా నిలిచింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!