ప్రమాద బీమా క్లెయిమ్ అందజేత
Views: 2
On
ఎల్కతుర్తి, అక్టోబర్ 19:(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి పురుషుల పొదుపు సమితి పరిధిలోని సభ్య సంఘమైన జై కిసాన్ పురుషుల పొదుపు సంఘం, దామెర-2 లో సభ్యునిగా కొనసాగుతూ ప్రమాదవశాత్తు మరణించిన సభ్యుడు పోలు రవి నామినికి ప్రమాద బీమా క్లెయిమ్ కింద రూ. 2,00,000 అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు శ్రీ బరిదుల రాజిరెడ్డి, సంఘ అధ్యక్షులు మద్దె అన్నయ్య, దామెర-1 పర్యవేక్షకులు కవ్వంపల్లి మురళి, సమితి గణకులు పోలు పున్నంచందర్, సంఘ గణకులు నరిగె రాజు మరియు సంఘ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments