వేల్పుల ఎల్లయ్యను పరామర్శించిన బీజేపీ నేత పెరుమాండ్ల వెంకటేశ్వర్లు

వేల్పుల ఎల్లయ్యను పరామర్శించిన బీజేపీ నేత పెరుమాండ్ల వెంకటేశ్వర్లు

జఫర్ ఘడ్,అక్టోబర్21(తెలంగాణ ముచ్చట్లు..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం జఫర్గడ్డ్ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త వేల్పుల రాజు తండ్రి వేల్పుల ఎల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు స్వయంగా వెళ్లి ఎల్లయ్యను పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జనగామ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. వలి పాషా, స్థానిక సంస్థల ఎన్నికల మండల కన్వీనర్ మారపల్లి రవి, మండల ఉపాధ్యక్షులు పందిబోయిన రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు తాళ్లపల్లి సురేష్ గౌడ్, ఓబీసీ మోర్చా నాయకుడు పందిబోయిన యాదగిరి, బూత్ అధ్యక్షుడు రాపర్తి వినయ్ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .