వడ్లకొండ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

వడ్లకొండ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామం కురుమవాడలో సీడీఫ్ నిధుల ద్వారా సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చొరవ చూపారు. రోడ్డు నిర్మాణం గ్రామ అభివృద్ధిలో కీలకమైన ముందడుగు కావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గాజె అనిల్ ముదిరాజ్, గ్రామ నాయకులు దండబోయిన ధర్మేందర్, నామాల వేంకటేష్, గాజె మధు, గొరిగే యుగేందర్, గుండె సుమన్ రాజ్, నామాల యాదగిరి, గువ్వా సంజీవ, మడికంటి నర్సింహా రెడ్డి, కొర్నేపాక విష్ణు, గోనె శ్రీనివాస్, కొలనుపాక కృష్ణ, యూత్ నాయకులు కొలనుపాక రాజు, పేరబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .