కాజీపేట్ లో సంతకాల సేకరణ
కాజీపేట అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు)
ఏ ఐ సి సి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రెడ్డి పిలుపుమేరకు కాజీపేటలోని డిజిల్ కాలనీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ 47 వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్ ఆధ్వర్యంలో ఓటు చోరీ అనే అంశంపై అవగాహన తోపాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ ఇప్ప శ్రీకాంత్ తమ్మడి మధు మానస మైసారపు సిరి లారెన్స్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కొమురవెల్లి రమేష్ మైనారిటీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ బిలాల్ తిరుపతి శ్రీనివాస్ గరిక శివకృష్ణ, వెంపటి. నాగ మహేష్ , బర్ల రాజ్ కుమార్, దొంగల కుమార్ యాదవ్, ఇమ్మడి రవి ,సిలువూరి మల్లికార్జున్ , గోనెల అనిల్ కుమార్, మహమ్మద్ అలీముద్దీన్, దార్ల రాజకుమార్, సంగాల ప్రదీప్ కుమార్, మహమ్మద్ మజారుద్దీన్ దయాసాగర్, కార్తీక్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.


Comments